మున్సిపల్ చైర్ పర్సన్ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు..

venreddy raju

Advertisements

&NewLine;<p>ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇచ్చి ప్రభుత్వంలోకి తీసుకొచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ చైర్ పర్సన్ వెన్ రెడ్డి రాజు ఆధ్వర్యంలో రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 108 కొబ్బరికాయలు కొట్టి స్వీట్లు పంచుకొని ఘనంగా విజయోత్సవ వేడుకలు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు&comma; కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు&period; చైర్ పర్సన్ వెన్ రెడ్డి రాజు మాట్లాడుతూ మునుగోడు ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారు&period; రాజగోపాల్ రెడ్డి ఆపదలో ఉన్నా అంటే నేనున్నా అని సాయం చేసే వ్యక్తి అటువంటి వ్యక్తికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తే నియోజకవర్గానికి అభివృద్ధికి దోహదపడతాడని ఇప్పుడు జరుగుతున్నా సీఎల్పీ మీటింగ్ లో రాజ గోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.