తేనెటీగల దాడిలో మహిళా మృతి..

Bees attack

Advertisements

&NewLine;<p>భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం అమరారం గ్రామంలో ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి కొత్తూరు గ్రామం నుండి భార్యా భర్తలైన గోగ్గేల రవీందర్&comma; గొగ్గేల సూర్యకాంతం &lpar;23 &rpar; ముగ్గురు పిల్లలతో కలిసి బైక్ పై వెల్లుతుండగా మార్గమధ్యలో తేనేటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి&period; ముగ్గురు పిల్లలు&comma; ఆమె భర్త రవీందర్ సైతం తేనెటీగల దాడిలో గాయపడ్డారు&period; బైక్ పై నుండి కింద పడడంతో తేనెటీగలు విపరీతంగా కుట్టడంతో గోగ్గల సూర్యకాంతం &lpar;23&rpar; అనే మహిళ పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు&period; ఆమెను పరీక్షించిన వైద్యలు పల్స్ రికార్డు కాలేదని&comma; బాడీ మొత్తం విపరీతంగా వాపు కనిపించడంతో మెరుగైన వైద్యం కోసం మణుగూరు 100 పడకల ఆస్పత్రికి తరలించారు&period; చికిత్స పొందుతూ మహిళా మృతి చెందింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.