ఎన్నికల వేళ పార్టీలు మారుతున్న కార్యకర్తలు..

vivek venkataswamy

Advertisements

&NewLine;<p>మంచిర్యాల జిల్లా చెన్నూర్ లో పొద్దున ఓ పార్టీ కండువా కప్పుకొని&comma; ఇచ్చిన కమిట్మెంట్ సరిపోక కొద్ది గంటల వ్యవధిలోనే మరో పార్టీ కండువా కప్పుకొని ఆ గట్టునుంటావా&comma;ఈ గట్టునుంటావా అన్న చందంగా తయారయ్యారు ఇక్కడి ఓటర్లు… తాజాగా చెన్నూర్ పట్టణానికి చెందిన టప్ప రాము స్థానికంగా మిర్చి బండి వ్యాపారం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు&period;&period;అయితే అతను గత కొద్ది రోజులుగా బీజేపీ పార్టీలో ఉంటూ పార్టీ కోసం కష్టపడుతూ వున్నాడు&period;&period;అనూహ్యంగా బీజేపీ పార్టీలో నుండి వివేక్ వెంకటస్వామి గత కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయన సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన రాము కొద్ది గంటల వ్యవధిలోనే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చెరకు సర్వోత్తమ్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని బీఆర్ఎస్ పార్టీకి నినాదాలు చేసాడు&period;&period;కొద్ది రోజుల క్రితమే బీఆర్ఎస్ 17 à°µ వార్డు కౌన్సిలర్ నాయిని శ్యామల భర్త సతీష్ రాత్రి కాంగ్రెస్ కండువా వేసుకొని తిరిగి తెల్లారే స్వంత గూటికి చేరిన విషయం మనకు తెలిసిందే…ఏది ఏమైనా కండువాల మార్పు కహానితో ఆయా పార్టీల అభ్యర్థులకు ఎవరు మనవారో&comma;ఎవరు ఎటు పోతారో తేల్చుకోలేక తలలు పట్టుకుంటున్నారు…&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..