ఓ ఫర్నిచర్ గోడౌన్లో ఘోర అగ్నిప్రమాదం.

Advertisements

&NewLine;<p>శ్రీ సత్యసాయి కదిరి పట్టణంలోని అయ్యప్ప స్వామి గుడి సమీపంలో ఉన్న ఓ ఫర్నిచర్ గోడౌన్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది&period; పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి&period;&period;ఫర్నిచర్ తయారుచేసి నిల్వ ఉంచిన ఫర్నిచర్ అగ్నికి ఆహుతి అయింది&period; ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.

భారత్-ఆస్ట్రేలియా సీఈఓలతో ప్రధాని మోదీ కీలక భేటీ.