ఓ ఫర్నిచర్ గోడౌన్లో ఘోర అగ్నిప్రమాదం.

Advertisements

&NewLine;<p>శ్రీ సత్యసాయి కదిరి పట్టణంలోని అయ్యప్ప స్వామి గుడి సమీపంలో ఉన్న ఓ ఫర్నిచర్ గోడౌన్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది&period; పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి&period;&period;ఫర్నిచర్ తయారుచేసి నిల్వ ఉంచిన ఫర్నిచర్ అగ్నికి ఆహుతి అయింది&period; ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.

యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.