మంగళగిరి టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయం వద్ద సంబరాలు..

Advertisements

&NewLine;<p>2024 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఫలితాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఎ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉండటంతో మంగళగిరి టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయం వద్ద సందడి నెలకొంది&period; పార్టీ శ్రేణులు&comma; ముఖ్య నేతలు పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్నారు&period; 5 సంవత్సరాల అరాచక పాలనకు చరమగీతం పాడి అద్భుత విజయాన్ని అందించినందుకు ప్రజలకు రాజధాని మహిళలు కృతజ్ఞతలు తెలిపారు…<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.