మేకపాటి గౌతంరెడ్డి 52వ జయంతి

Mekapati Gautham Reddy

Advertisements

&NewLine;<p>నిజాయితీ&comma; నిబద్ధలతో ప్రజాభిమానాన్ని చురగొన్న నేత దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు&period; జిల్లాలో ఏ నేత పొందని రీతిలో గౌతమ్ రెడ్డి ప్రజామన్ననలు పొందారని మంత్రి కొనియాడారు&period; మేకపాటి గౌతంరెడ్డి 52వ జయంతి పురస్కరించుకొని నెల్లూరు నగరంలోని డైకాస్ రోడ్డు సెంటర్ లో ఏర్పాటుచేసిన కాంస్య విగ్రహావిష్కరణ మంత్రి కాకాని ఆవిష్కరించారు&period; ప్రతిపక్ష నేతలలోనూ మంచి వ్యక్తిగా&period;&period; నేతగా ఎదిగారని అన్నారు&period; గౌతమ్ రెడ్డికి నెల్లూరులో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం మంచి పరిణామమన్నారు&period; విగ్రహా ఏర్పాటుకు సహకరించిన శాసనసభ్యులు&comma; అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.