రెండు ఇళ్ళలో ముగ్గురు దొంగలు చోరీ..

thief

Advertisements

&NewLine;<p>అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట&lpar;మ&rpar; అవిడిలో ధూళి వెంకటేశ్వరరావు &comma; ధూళి సుబ్రహ్మణ్యం ఇళ్ళలో నగదు బంగారం చోరీ&period;&period; రెండు ఇళ్ళలో ముగ్గురు దొంగలు చోరీకి పాల్పడ్డారు&period; స్థానికలు రావటంతో దొంగలు పరారయ్యారు&period; ఒక దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు&period; పోలీసులు అనంతరం విచారణ చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.