వాటర్ ట్యాంకులు నిర్మాణానికి శంకుస్థాపం..

foundation stone

Advertisements

&NewLine;<p>కాకినాడ జిల్లా కాజులూరు మండలం కుయ్యేరు గ్రామ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ శంకుస్థాపన చేశారు&period; రేగు బాడవ&comma; ఐతపూడి&comma; తిప్ప రాజు పాలెం&comma; చేదువాడ గ్రామాలలో సుమారు 1 కోటి 63 లక్షల రూపాయలతో వాటర్ ట్యాంకులు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు&period; దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.