Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home TelanganaRangareddy చౌరస్తాలో కార్నర్ మీటింగ్

చౌరస్తాలో కార్నర్ మీటింగ్

by Rama
TPCC Revanth Reddy

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం లోని శంకర్పల్లి చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వికారాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం ప్రసాద్, పరిగి కాంగ్రెస్ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఇంతకుముందు పార్టీ ఫిరాయించిన వ్యక్తులను అసెంబ్లీ ముందు పాత వెయ్యాల్సిందిగా జనాలను ఉద్దేశించి మాట్లాడారు. 25 వేల మెజార్టీతో కాంగ్రెస్ ను గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు.

Advertisements

You may also like

Our Visitor

025452
Total views : 147295

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.