Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra Pradesh బారిగేట్లు తొలగించిన జనసేన ఇంచార్జ్ & జనసేన కార్యకర్తలు..

బారిగేట్లు తొలగించిన జనసేన ఇంచార్జ్ & జనసేన కార్యకర్తలు..

by
janasena incharge

మచిలీపట్నంలో రాజా గారు సెంటర్లో ఏర్పాటు చేసిన బార్గెట్లను వెంటనే తొలగించాలని అనేకమార్లు ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చినప్పటికీ వారు పట్టించుకోకపోవడంతో జనసేన పార్టీ తరఫున గతవారం జిల్లా ఎడిషనల్ ఎస్పీ గారికి మరియు కలెక్టర్ గారికి గత మూడు సంవత్సరాలుగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆ బార్గెట్లను వెంటనే తొలగించాలని వారం రోజులు గడువిస్తూ కలెక్టర్ గారికి మరియు అడిషనల్ ఎస్పీ గారికి తెలియజేసినప్పటికీ వారు ఎటువంటి యాక్షన్ తీసుకో పోవడంతో మచిలీపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ బండి రామకృష్ణ(RK) గారు జనసేన నాయకులతో కలిసి ఈరోజు స్వయంగా బార్గెట్లను తొలగించి ప్రజలకు ఎప్పుడు జనసేన అండగా ఉంటది అని తెలియజేశార

Advertisements

You may also like

Our Visitor

014201
Total views : 79544

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.