మచిలీపట్నంలో రాజా గారు సెంటర్లో ఏర్పాటు చేసిన బార్గెట్లను వెంటనే తొలగించాలని అనేకమార్లు ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చినప్పటికీ వారు పట్టించుకోకపోవడంతో జనసేన పార్టీ తరఫున గతవారం జిల్లా ఎడిషనల్ ఎస్పీ గారికి మరియు కలెక్టర్ గారికి గత మూడు సంవత్సరాలుగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆ బార్గెట్లను వెంటనే తొలగించాలని వారం రోజులు గడువిస్తూ కలెక్టర్ గారికి మరియు అడిషనల్ ఎస్పీ గారికి తెలియజేసినప్పటికీ వారు ఎటువంటి యాక్షన్ తీసుకో పోవడంతో మచిలీపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ బండి రామకృష్ణ(RK) గారు జనసేన నాయకులతో కలిసి ఈరోజు స్వయంగా బార్గెట్లను తొలగించి ప్రజలకు ఎప్పుడు జనసేన అండగా ఉంటది అని తెలియజేశార
janasena incharge
నాదెండ్ల మనోహర్ అరెస్టు ను పుంగనూరు జనసేన ఇంచార్జి, గంగాధర్ ఖండించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గంగాధర్ మాట్లాడుతూ విశాఖపట్నం లో టైక్వాన్ జంక్షన్ మూసివేసిన ప్రభుత్వం, ఈ విదంగా మూసివేయడం వల న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమం లో ఆ జంక్షన్ ను తిరిగి తెరిపించాలనే కోణం లో శాంతియుతంగా సమస్య ను పరిష్కరించడానికి వెళుతున్న నాదెండ్ల మనోహర్ ను అక్రమ అరెస్టు చేశారని వాపోయారు. ఇది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఈ యొక్క అక్రమ అరెస్టు నియోజకవర్గ స్థాయి లో మా జనసేన కార్యకర్తలు ఖండిస్తూ బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న అని జనసేన పార్టీ ఇంచార్జి సి.గంగాధర్ తెలిపారు.
ఈ నెల డిసెంబర్ 9 న కొత్త ఓటరు నమోదు ప్రక్రియ చివరి రోజు గడువు కావడంతో శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా శ్రీకాళహస్తి పట్టణం బస్టాండ్ సర్కిల్ వద్ద క్యాంప్ నిర్వహించి విద్యార్థులు, అర్హత ఉన్న ప్రజలకి ఓటరు నమోదు పై అవగాహన కల్పించి జనసేన పార్టీ ఐటీ సభ్యుల ద్వారా ఓటు లేని వారికి ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టారు. అలాగే ప్రజలకి తమ ఓటు ఉందో లేదో పరిశీలించుకునే అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధంతో ప్రజల తలరాతలు నిర్దేశిస్తుందని , ఓటు విలువ అందరూ గ్రహించాలని , అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ డిసెంబర్ 9 వ తేదీ లోపు ఓట్లు నమోదు చేసుకోవాలని, మార్పులు చేర్పులు ఉంటే చేసుకోవాలని ,అలాగే ఓటరు లిస్టులో దొంగ ఓట్లు ఉన్నట్లైతే అభ్యతరలు తెలపాలని, గ్రామ, వార్డు స్థాయిలో జనసేన నాయకులు, జనసైనికులు పరిశీలించి ఈ ప్రక్రియ పూర్తి చెయ్యాలని కోరారు.





Total views : 79379