Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Andhra PradeshChittoor వైసీపీ గ్రామ సర్పంచ్ మురుగేష్ గ్రామస్తుల పై దాడి..

వైసీపీ గ్రామ సర్పంచ్ మురుగేష్ గ్రామస్తుల పై దాడి..

by Rama
Kuppam

చిత్తూరు జిల్లా కుప్పం (Kuppam) మండల పరిధిలోని దాసేగౌనూరు గ్రామ పంచాయతీలోని రామ్ నగర్ కు చెందిన చంద్రన్, దోరై పై అధికార పార్టీ సర్పంచ్ మురుగేష్, జయశంకర్ లు దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో నీటి కోసం పైపు లైన్లు వేస్తుంటే, తమ పై వైసీపీ నేతలు దురుసుగా ప్రవర్తించి, తమ పై ఇనుప రాడ్డుతో తల పై కొట్టి గాయపరచాడని భాదితులు చంద్రన్, దోరై లు ఆవేదన వ్యక్తం చేశారు. మురుగేష్ వద్దనున్న నాటు తుపాకీతో కాల్చేస్తామని పలుమార్లు బెదిరించారని ఆరోపించారు. తమకు చెందిన భూములను ఆక్రమించేందుకు సర్పంచ్ మురుగేష్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతల నుండి తమకు ప్రాణహాని ఉందని. సంబంధిత అధికారులు స్పందించి మురుగేష్ వద్దనున్న నాటు తుఫాఖిని స్వాధీనం చేసుకొని, తమకు రక్షణ కల్పించాలని కోరారు.

ఇది చదవండి: పేదలకు బ్యాంకు ఖాతాలు ఉండకూడదా…


అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా..
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్ ఎం పి డాక్టర్ల దందా మూడు పువ్వులు ఆరు కాయలు …
అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం..
రాజధాని అమరావతిలో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. …
కడప జిల్లా పులివెందులలో నీటి సమస్యలపై బి.టెక్ రవి విమర్శలు..
కడప జిల్లా పులివెందులలో రాజకీయ హీట్ పెరుగుతోంది.ఇద్దరు ముఖ్యమంత్రులను అందించిన ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ తాగునీటి …

Follow us on : Google News మరిన్నితాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

009355
Total views : 61924

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.