కృష్ణా నదిలో ఓ వ్యక్తి మృతి..

krishna river

Advertisements

&NewLine;<p>ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కొత్తపేట గ్రామానికి చెందిన ముప్పాళ్ళ మరయదాసు &lpar;38&rpar; అనే వ్యక్తి ప్రమాదవశాత్తు కృష్ణా నదిలో కాలుజరిపడిపోవడంతో మృతి చెందాడు&period; పశువులు కాయటానికి వెళ్లి కృష్ణానది దాటుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారిపడి మృత్యువాతపడ్డారు&period; స్థానికుల అందించిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న కంచికచర్ల పోలీసులు గాలింపు చర్యలు&comma; ముమ్మరం చసి మృతదేహం వెలికితీశారు&period; పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు&period; మృతునికి భార్య&comma; ఇద్దరు పిల్లలు ఉన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మళ్లీ పెరిగిన ఇంధన ధరలు..

ఏలూరు జిల్లా నూజివీడులో ప్రతిభావంతులైన విద్యార్థులకు మంత్రి సత్కారం..

శ్రీకాళహస్తిలో నూతన టూ టౌన్ పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభం..