ఇసుక మేటల్లో ఇరుక్కుపోయిన యువకుడు..

Sand

Advertisements

&NewLine;<p>అనకాపల్లి&period;&period; నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో ఘోర విషాదం&period; సెప్టిక్ ట్యాంక్ గొయ్య తవ్వుతుండగా ప్రమాదవశాత్తు ఇసుక మేటల్లో రంగాల జగదీష్ &lpar;28&rpar; ఇరుక్కుపోయాడు&period; గ్రామస్తులు జేసీబీ సహయంతో ఇసుక మేటలు తవ్వున్నారు&period; రెండు గంటలగా సహయక చర్యలు కొనసాగుతున్నాయి&period; పోలీసులు ఘటనా స్థలాని చేరుకున్నారు&period; జగదీష్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

త్వరలో పాదయాత్ర చేయబోతున్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకటన.

280 ఎకరాల వెంచర్‌ వ్యవహారంలో వివాదాలు.

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.