న్యాయం జరిగే వరకు ఆందోళన ఆగదు..

Student strike

Advertisements

&NewLine;<p>గచ్చిబౌలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో విధ్యార్ధి సంఘం ఆధ్వర్యంలో విధ్యార్థులు ఆందోళన చేపట్టారు&period; ఇటీవల మృతి చెందిన ఔట్ సోర్సింగ్ సిబ్బంది కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేసారు&period; రెండు రోజుల నుంచి నిరసనలు వ్యక్తం చేసిన స్పందించిన యునివర్సిటీ యాజమాన్యం&comma; దీంతో యునివర్సిటీ ప్రధాన గేటు ముందు విధ్యార్థులు ఆందోళన చేపట్టారు&period; విధ్యార్థుల ఆందోళనకు యునివర్సిటీ ఔట్ సోర్సింగ్ సిబ్బంది మద్దతు తెలిపారు&period; సిబ్బందికి న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని విధ్యార్థి సంఘం నాయకులు హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.