తెలంగాణలోని రైతులకు మరోసారి గుడ్ న్యూస్ అందించింది. నేడుతెలంగాణలో రెండో విడత రుణమాఫీ ప్రారంభించనుంది. లక్షన్నర రూపాయల వరకు రుణాల మాఫీని అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, …
Agriculture
-
-
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులను జమ చేసింది. రూ.లక్ష వరకు ఉన్న రైతుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. 11.50 లక్షల మంది రైతుల రుణ ఖాతాల్లో నేరుగా రూ. 6 వేల 98 …
-
తెలంగాణలో నేటినుంచి రుణ మాఫీ అమలు కానుంది. రుణ మాఫీ కార్యక్రమం అమలుకు తాము కట్టుబడి ఉన్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం అమలు కోసం నిద్రలేని రాత్రులు గడిపామని, రూపాయి రూపాయి …
-
అర్హులైన రైతులకు రేషన్కార్డు లేకున్నా 2 లక్షల వరకురైతుల ఖాతాల్లోకి రేపే రుణమాఫీ చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్లు, ఇతర ఉన్నతాధికారులకు రుణమాఫీ వర్తించదని తెలిపారు. రేపు లక్షలోపు రుణాల …
-
గత ప్రభుత్వంలో ప్రజాభిప్రాయాలు లేకుండానే నాలుగు గోడల మధ్య నిర్ణయాలు జరిగేవని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. పాలకులు తీసుకున్న నిర్ణయం ప్రజలపై బలవంతంగా రుద్ధారని కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి లేదన్నారు. రైతు బంధుపై …
-
రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. 5 ఎకరాలకు ఇవ్వాలా? లేక 10 ఎకరాలకు ఈ స్కీంను వర్తింప చేయాలా? అనే ఆంశంపై క్షేత్రస్థాయిలో రైతులు, రైతు సంఘాల అభిప్రాయాలను ప్రభుత్వం తెలుసుకోనుంది. …
-
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. రైతు రుణమాఫీకి సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. తెలంగాణలో రుణమాఫీపై రానున్న 3 రోజుల్లో మార్గదర్శకాలను రిలీజ్ చేస్తామని చెప్పారు. దీంతో లక్షలాది మందికి మేలు జరుగుతుందని సీఎం …
-
రుణమాఫీకి సంబంధించి విధివిధానాలను త్వరలో ప్రకటిస్తామని… విడతలవారీగా కాకుండాఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్న మంత్రి పొన్నం తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ భేటీలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇందులో తానూ భాగస్వామిని కావడం రైతుబిడ్డగా సంతోషిస్తున్నానన్నారు. …
-
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానం మేరకు.. 2 లక్షల రూపాయల వరకు రైతు పంట రుణాలను మాఫీ చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ఒకే విడతలో మొత్తం 2 లక్షల రూపాయలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి …
-
అన్నదాతలు (Farmers) ఢిల్లీ వైపు పాదయాత్ర: కేంద్ర ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో అన్నదాతలు మళ్లీ పోరుబాట పట్టారు. శాంతియుతంగా ఢిల్లీ వైపు పాదయాత్రను ప్రారంభిస్తామని పునరుద్ఘాటించారు. అయితే రైతుల ముసుగులో అరాచక శక్తులు విధ్వంసం సృష్టించే అవకాశముందని …