కుప్పం (Kuppam) :
కుప్పం (Kuppam) నియోజకవర్గం నుంచి ఎనిమిదవ సారి టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సంబంధించి నామినేషన్లు దాఖలు చేయడానికి నారా భువనేశ్వరి కుప్పం చేరుకున్నారు. ఉదయం శ్రీ ప్రసన్న వరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భారీ ర్యాలీగా కూడా ఆమె చంద్రబాబు నాయుడికి సంబంధించిన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు పెద్ద ఎత్తున కుప్పం కి చేరుకొని చంద్రబాబు నాయుడుకి సంఘీభావం తెలుపుతున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
చంద్రబాబు నాయుడు వికలాంగులకు ఇచ్చిన హామీని అభినందిస్తూ తమ వంతు సహాయంగా వికలాంగులు, నిరుద్యోగులు, విద్యార్థులు చంద్రబాబు నాయుడు నామినేషన్ కి సంబంధించి విరాళాలను నారా భువనేశ్వరి చేతులకు అందజేశారు. ప్రస్తుతం కుప్పంలో నారా భువనేశ్వరి..ఆర్వో కార్యాలయానికి భారీ ర్యాలీతో ముందుకెళ్తున్నారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారీ వర్షాలకు పెరుగుతోన్న గోదావరి ఉధృతిగోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో క్షణక్షణానికీ ప్రవాహం పెరుగుతోంది. ఏపీలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం 14.20 అడుగులకు చేరింది. దీంతో అధికారులు అన్ని గేట్లు ఎత్తి 13.27…
- శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి సురేష్ గోపితిరుమల శ్రీవారిని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి సురేష్ గోపి దర్శించుకున్నారు. బుధవారం ఉదయం అర్చన సేవలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేయగా.. ఆలయ…
- తొమ్మిదోరోజు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబుప్రజల కోసం తాను జీవితాంతం పని చేస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తొమ్మిదోరోజు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులకు అందుతున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులకు అండగా ఉంటానని హామీ…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: బాబు తరపున భువనమ్మ నామినేషన్…