కుప్పం (Kuppam) :
కుప్పం (Kuppam) నియోజకవర్గం నుంచి ఎనిమిదవ సారి టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సంబంధించి నామినేషన్లు దాఖలు చేయడానికి నారా భువనేశ్వరి కుప్పం చేరుకున్నారు. ఉదయం శ్రీ ప్రసన్న వరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భారీ ర్యాలీగా కూడా ఆమె చంద్రబాబు నాయుడికి సంబంధించిన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు పెద్ద ఎత్తున కుప్పం కి చేరుకొని చంద్రబాబు నాయుడుకి సంఘీభావం తెలుపుతున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
చంద్రబాబు నాయుడు వికలాంగులకు ఇచ్చిన హామీని అభినందిస్తూ తమ వంతు సహాయంగా వికలాంగులు, నిరుద్యోగులు, విద్యార్థులు చంద్రబాబు నాయుడు నామినేషన్ కి సంబంధించి విరాళాలను నారా భువనేశ్వరి చేతులకు అందజేశారు. ప్రస్తుతం కుప్పంలో నారా భువనేశ్వరి..ఆర్వో కార్యాలయానికి భారీ ర్యాలీతో ముందుకెళ్తున్నారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వచ్చే నెల 1 నుంచి సీఎం చంద్రబాబు జిల్లాల పర్యటన.రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరుగులు పెట్టించేందుకు సిద్ధమయ్యారు సీఎం చంద్రబాబు. ఇందులో భాగంగా జులై 1 నుంచి 5 రోజుల పాటు నాలుగు జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాల్లో పలు కీలక ప్రాజెక్టులకు…
- పల్నాడు జిల్లా ఏరువాక కార్యక్రమంలో పత్తిపాటి పుల్లారావు.పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. భూమి, పశుసంపద, ప్రకృతిని అనుసంధానం చేసే గొప్ప సంప్రదాయమే ఏరువాక పండుగ అని…
- అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు.ఏరువాక పున్నమిని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు రాష్ట్ర రైతాంగానికి శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు తమ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక ప్రకటన విడుదల…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: బాబు తరపున భువనమ్మ నామినేషన్…






Total views : 181078