కుప్పం (Kuppam) :
కుప్పం (Kuppam) నియోజకవర్గం నుంచి ఎనిమిదవ సారి టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సంబంధించి నామినేషన్లు దాఖలు చేయడానికి నారా భువనేశ్వరి కుప్పం చేరుకున్నారు. ఉదయం శ్రీ ప్రసన్న వరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భారీ ర్యాలీగా కూడా ఆమె చంద్రబాబు నాయుడికి సంబంధించిన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు పెద్ద ఎత్తున కుప్పం కి చేరుకొని చంద్రబాబు నాయుడుకి సంఘీభావం తెలుపుతున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
చంద్రబాబు నాయుడు వికలాంగులకు ఇచ్చిన హామీని అభినందిస్తూ తమ వంతు సహాయంగా వికలాంగులు, నిరుద్యోగులు, విద్యార్థులు చంద్రబాబు నాయుడు నామినేషన్ కి సంబంధించి విరాళాలను నారా భువనేశ్వరి చేతులకు అందజేశారు. ప్రస్తుతం కుప్పంలో నారా భువనేశ్వరి..ఆర్వో కార్యాలయానికి భారీ ర్యాలీతో ముందుకెళ్తున్నారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.కోట్ల రూపాయల విలువైన భూములను కాజేసేందుకు భారీ కుట్ర జరిగిందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సోదరుడు రామకృష్ణ తమకు భారీ మొత్తంలో డబ్బులు, అపార్ట్మెంట్లలో ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: బాబు తరపున భువనమ్మ నామినేషన్…






Total views : 91175