చిత్తూరు జిల్లా కుప్పం.. వైసీపీ అల్లరి ముకల దాడిలో గాయపడ్డ ముస్లిం దంపతులను నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) ఫోన్ లో పరమర్శించారు. పార్టీ అండగా ఉంటుంది భయపడవద్దు అని భరోసా కల్పంచారు. చంద్రబాబు నాయుడు నామినేషన్ లో పాల్గొన్నారని ముస్లిం దంపతులపై వైసీపీ అల్లరిమూకలు దాడి చేయడాన్ని ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ (MLC Kancharla Srikanth) ఖండించారు. వైసీపీ అల్లరి ముకల దాడిలో గాయపడ్డ సలీమ ను ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ ఆసుపత్రిలో పరమర్శించారు. వైసీపీ చేస్తున్న అరాచకాలను తొందరలోనే బుద్ధి చెప్తాము. గాయపడ్డ వారికి టీడీపీ అండగా ఉంటుందని, అన్నివిధాలా ఆదుకుంటామని భరోసా కల్పించారు. మొన్న చంద్రబాబు నామినేషన్ కి స్వచ్చందంగా వేలమంది అభిమానులు రావడంతో వైసీపీ కి భయం పట్టుకుంది. ప్రజలను భయబ్రాంతులకు గురించేసేందుకు వైసీపీ ఇలాంటి చిల్లర రాజకీయలు చేస్తున్నారు. అన్నిటికి సిద్ధంగానే ఉన్నాము బెదిరిస్తే బయపడే ప్రసక్తే లేదు ఎదురుతిరిగే రోజులు వచ్చాయి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అంతరిక్ష రంగంలో తెలంగాణ గర్జన..అంతరిక్ష పరిశోధన రంగంలో తెలంగాణ మరో అద్భుత మైలురాయిని అధిగమించింది. హైదరాబాద్ వేదికగా రూపుదిద్దుకున్న దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. ఈ రాకెట్ ఫ్లైట్ హార్డ్వేర్ను శ్రీహరికోటకు జెండా ఊపి పంపారు ముఖ్యమంత్రి రేవంత్…
- ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ నిర్మిస్తున్న ‘మండాడి’ షూటింగ్ పూర్తి.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు..సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ పోస్టర్లతో అందరిలోనూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఈ సినిమా అంతా కూడా తీరప్రాంతం, మత్స్యకారుల నేపథ్యంలో సాగుతుంది. ఇక ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాని…
- కోత సీజన్లో డీజిల్ కొరత.. రైతుల ఆందోళన..డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వేలాది ఎకరాల్లో పండిన వరి పంట కోత దశలో ఉన్నా, డీజిల్ కొరత కారణంగా కోతలు నిలిచిపోతున్నాయి. బంకుల వద్ద రైతులు డీజిల్ కోసం డబ్బాలతో…




Total views : 54827