చిత్తూరు జిల్లా కుప్పం.. వైసీపీ అల్లరి ముకల దాడిలో గాయపడ్డ ముస్లిం దంపతులను నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) ఫోన్ లో పరమర్శించారు. పార్టీ అండగా ఉంటుంది భయపడవద్దు అని భరోసా కల్పంచారు. చంద్రబాబు నాయుడు నామినేషన్ లో పాల్గొన్నారని ముస్లిం దంపతులపై వైసీపీ అల్లరిమూకలు దాడి చేయడాన్ని ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ (MLC Kancharla Srikanth) ఖండించారు. వైసీపీ అల్లరి ముకల దాడిలో గాయపడ్డ సలీమ ను ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ ఆసుపత్రిలో పరమర్శించారు. వైసీపీ చేస్తున్న అరాచకాలను తొందరలోనే బుద్ధి చెప్తాము. గాయపడ్డ వారికి టీడీపీ అండగా ఉంటుందని, అన్నివిధాలా ఆదుకుంటామని భరోసా కల్పించారు. మొన్న చంద్రబాబు నామినేషన్ కి స్వచ్చందంగా వేలమంది అభిమానులు రావడంతో వైసీపీ కి భయం పట్టుకుంది. ప్రజలను భయబ్రాంతులకు గురించేసేందుకు వైసీపీ ఇలాంటి చిల్లర రాజకీయలు చేస్తున్నారు. అన్నిటికి సిద్ధంగానే ఉన్నాము బెదిరిస్తే బయపడే ప్రసక్తే లేదు ఎదురుతిరిగే రోజులు వచ్చాయి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 90641