ఉమ్మడి చిత్తూరు జిల్లా | Election Updates చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం. రెండవ రోజు నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచి నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు. తంబళ్లపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ …
Chittoor
-
- ChittoorAndhra PradeshLatest NewsMain NewsPolitical
శ్రీవారి ఆలయం ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అత్యుత్సాహం.
తిరుమల (Tirumala). తిరుపతి అలిపిరి కేంద్రం వద్ద మరోమారు నిఘా వైఫల్యం. బెంగళూరుకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అత్యుత్సాహం. కర్నాటక కాంగ్రెస్ నేత సోనియా రెడ్డి చిత్ర పటంతో శ్రీ వారి ఆలయం ముందు హల్చల్. చిత్రాన్ని …
-
ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నేటి నుండి నామినేషన్ల పర్వం | AP Elections 2024 ఈ నెల 25 వరకు కొనసాగనున్న నామినేషన్ల స్వీకరణ. జిల్లా లోని అన్ని తహసిల్దార్ కార్యాలయం వద్ద పటిష్ట …
-
జనసేన పార్టీలో పొకల మల్లికార్జున్ చేరికతో తిరుపతి జనసేనలో కొత్త ఉత్సాహం వచ్చింది. ఈ సాయంత్రం తిరుపతిలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలవాలను వేసి నివాళులు అర్పించి అక్కడి నుంచి నాలుగు కాళ్ల మండపం వరకు పోకల మల్లికార్జున్ …
-
చిత్తూరు జిల్లా ,కుప్పం.. మల్లానూరులో దారుణ ఘటన | Rape Case వికలాంగురాలు హారతి పై అత్యాచారానికి పాల్పడిన రమేష్ (45). ఇంట్లో ఎవరూ లేనీ సమయంలో వికలాంగురాలి పై అత్యాచారానికి పాల్పడిన రమేష్. చికిత్స నిమిత్తం వికలాంగురాలిని …
-
Follow us on : Facebook, Instagram, YouTube & Google News గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ వి.ఎం థామస్ (Dr. VM Thomas) నిన్న వెదురుకుప్పం మండలం తిరుమలయ్య గారి పల్లి పంచాయతీలో బాబు షూరిటీ …
-
ప్రేమ పేరుతో విద్యార్థిని బ్లాక్ మెయిల్(Blackmail) చేసి, ఆ తర్వాత్ రేప్ చేసేందుకు ప్రయత్నించిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు చిత్తూరు జిల్లా(Chittoor District) పలమనేరు పోలీసులు. గంగవరం మండలానికి చెందిన విద్యార్థి ఒక ప్రవేట్ ఇంజనీరింగ్ కాలేజ్(College …
- ChittoorAndhra PradeshLatest NewsMain NewsPolitical
డబ్బులు తీసుకోండి ఓటు కాంగ్రెస్ పార్టీకి వేయండి..
తిరుపతి జిల్లా సత్యవేడు మండల కేంద్రంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) రెడ్డి సత్యవేడు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి పాలన అక్రమ పాలన జరుగుతుంది అవినీతి పాలన అక్రమ …
-
చిత్తూరు జిల్లా, కుప్పం | Chittoor, Kuppam సీఎం జగన్ పై రాయితో దాడి చేయడాన్ని ఖండిస్తూ కుప్పంలో నిరసన తెలిపిన వైసీపీ నేతలు. కుప్పం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బైటాయించి నిరసన తెలిపిన ఎమ్మెల్సీ భరత్ …
-
తిరుపతిలో ఇరుపార్టీల నేతలతో అంతర్గత సమావేశాలు నిర్వహించిన జనసేన అధ్యక్షులు ధార్మిక క్షేత్రమైన తిరుపతి నగరాన్ని కాపాడుకోవాలి అంటే వైసీపీని ఓడించి, ఇంటికి పంపించేయడమే లక్ష్యంగా ఈ ఎన్నికల్లో పని చేయాలని తెలుగుదేశం, జనసేన పార్టీలు సమన్వయంతో అడుగులు …