397
చిత్తూరు జిల్లా, కుప్పం | Chittoor, Kuppam
సీఎం జగన్ పై రాయితో దాడి చేయడాన్ని ఖండిస్తూ కుప్పంలో నిరసన తెలిపిన వైసీపీ నేతలు. కుప్పం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బైటాయించి నిరసన తెలిపిన ఎమ్మెల్సీ భరత్ మరియు వైసీపీ నేతలు. 420 చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కుట్రపూరితంగా సీఎం జగన్ పై రాయితో దాడి చేయించారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడిన ఎమ్మెల్సీ భరత్, వైసీపీ నేతలు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
- హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.
- అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.






Total views : 194824