నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి …
Karnool
-
- Andhra PradeshKarnoolLatest NewsMain NewsPolitical
మృతి చెందిన వడ్డే ఆంజనేయులు కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి
చంద్రబాబు అక్రమ అరెస్టుతో అనంతపురం జిల్లా గుత్తి మండలం ధర్మాపురం గ్రామంలో మృతి చెందిన వడ్డే ఆంజనేయులు కుటుంబాన్ని గురువారం నారా భువనేశ్వరి, స్థానిక టీడీపీ నాయకులతో కలిసి పరామర్శించారు. ముందుగా గ్రామంలో నారా భువనేశ్వరి కి టీడీపీ …
-
నంద్యాల జిల్లాలో మంత్రి రవీందర్ కారు ప్రమాదం(Minister Ravinder Car Accident) ఆళ్లగడ్డ(Allagadda) మండలం నల్లగట్ల వద్ద జాతీయ రహదారి పై లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. మృతులను హైదరాబాద్ …
-
కర్నూలు(Karnool) న్యాయ విశ్వవిద్యాలయం శంకుస్థాపనకు సీఎం జగన్… సీఎం జగన్ ఈ నెల 4వతేదిన కర్నూలులో న్యాయ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కర్నూలుకు ఏం ముఖం పెట్టుకొని వస్తున్నారంటూ టీడీపీ(TDP) రాష్ట్ర కార్యదర్శి …
-
శ్రీశైలం ఆలయం (Srisailam Temple): నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి అమెరికాకు చెందిన కొత్తపల్లి సునీల్ దత్, కుటుంబసభ్యులు బంగారం, వెండి సామాగ్రిని విరాళంగా అందజేశారు. విరాళంగా అందించిన వాటిలో 28 గ్రాముల 300 మిల్లీ గ్రాముల …
- KarnoolAndhra PradeshLatest NewsMain NewsNational
రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధికి వర్చువల్ ద్వారా శంకుస్థాపన..
అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా అనంతపురం జిల్లాలోని గుత్తి, అనంతపురం, ధర్మవరం తాడిపత్రి రైల్వే స్టేషనులను పునరాభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గుత్తి రైల్వేస్టేషన్ ఆవరణలో ఏర్పాటుచేసిన వర్చువల్ …
-
హత్యాయత్నం (Attempted murder): కర్నూలు నగరంలో నిన్న రాత్రి బావమరుదుల పై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. రోజా వీధికి చెందిన ఉప్పరి పెద్ద మూర్తి, (25) ఉప్పరి సాయి(19) రాత్రి ఆటోలో గ్రంథాలయం వైపు వెళ్తుండగా …
-
వైసీపీ పార్టీ (YCP Party): కర్నూలు జిల్లా ఆలూరులో వైఎస్ఆర్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మంత్రి జయరాం సోదరుడు, మార్కెట్ యార్డ్ చైర్మన్ నారాయణ వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్ఆర్ పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇంచార్జ్ …
-
శ్రీశైలం (Sri Sailam) మహాక్షేత్రం: శ్రీశైలం మహాక్షేత్రంలో మహా అద్భుతమైన మహాకుంభాబిషేకం ఘట్టం వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేదపండితులు వేద మంత్రోచ్ఛారణల మధ్య మహాకుంభాబిషేకం పూజలను శాస్త్రోక్తంగా పీఠాధిపతులు నిర్వహించారు. లోకకళ్యాణం కోసం నిర్వహించే మహాకుంభాబిషేకం క్రతువులు పూజలతో …
-
చత్రపతి శివాజీ (Chatrapathi Shivaji) జయంతి: శ్రీశైలం క్షేత్రంలో చత్రపతి శివాజీ మహరాజ్ 394వ జయంతి వేడుకలను శ్రీశైలం గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు వేడుకలో భాగంగా వందకు పైగా ద్విచక్ర వాహనాలతో శివాజీ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి దేవస్థానం …