ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానం కోసం జరగనున్న ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విషయాన్ని స్పష్టం …
Vishakapattanam
-
-
గ్రేటర్ విశాఖపై కూటమి జెండా పాతింది. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పదికి పది మంది సభ్యులనూ కూటమి పార్టీలే గెలుచుకున్నాయి. నిజానికి, నిన్న మొన్నటి వరకు గ్రేటర్ విశాఖలో వైసీపీకే బలం ఉంది. ఏపీలో కూటమి ప్రభుత్వం …
- Andhra PradeshLatest NewsMain NewsPoliticalVishakapattanam
విశాఖలో వైసీపీకి షాక్.. భారీగా జనసేనలోకి చేరికలు
విశాఖలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. కీలక నేతలు, కార్పొరేటర్లు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. వారికి పవన్ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ …
-
విశాఖ సాగర తీరంలో కిడ్నీ రాకెట్ భూతం మరోసారి వెలుగులోకి వచ్చింది. సీతమ్మధార లో ఉన్న NRI హాస్పటల్ కేంద్రంగా యదేచ్ఛగా కిడ్నీలు ఇడ్లీలుగా అమ్ముతున్నారు. ఒక్కో కిడ్నీ ధర 27 లక్షలు గా నిర్ణయించి బేరసారాలు ఆడుతున్న …
-
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత విశాఖపట్టణంలోని సెంట్రల్ జైలును సందర్శించారు. అనంతరం అధికారులతో చర్చించిన మంత్రి.. మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 800 మంది ఖైదీల సామర్థ్యం ఉన్న విశాఖ సెంట్రల్ జైల్లో ఏకంగా 2000 …
-
• నాటకీయ పరిణామాల మధ్య ఎంవివి కార్యాలయంలో 6 గంటల పాటు సోదాలు• సోదాలలో పాల్గొన్న 4 ఎలక్షన్ కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు• వందల కొద్ది చీరలు వేలకొద్దీ కూపన్లు, డిజిటల్ వాచ్ లు, గాజులు, నగదు …
- VishakapattanamAndhra PradeshLatest NewsMain NewsPolitical
గ్రామాల అభివృద్ధి అయ్యన్నపాత్రుతోనే సాధ్యం..
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజవర్గం నాథవరం మండలం చిన్న గోల్కొండ పేట మరియు ఆర్తి అగ్రహారం గ్రామాల్లోని ఎన్నికల సభలో నిర్వహించిన రాష్ట్ర టిడిపి ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఉమ్మడి …
- VishakapattanamAndhra PradeshLatest NewsMain NewsPolitical
అరకులోయ పట్టణంలో షర్మిల రెడ్డి ఏపీ న్యాయ యాత్ర..
ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వై ఏస్ షర్మిల రెడ్డి (YS Sharmila Reddy) ఏపీ న్యాయ యాత్ర లో భాగంగా అరకులోయ పట్టణం చేరుకున్నారు. అరకులోయ ప్రధాన కూడలి వద్ద వై ఎస్ షర్మిల …
- Andhra PradeshLatest NewsPoliticalVijayanagaramVishakapattanam
21వ రోజు కొనసగుతున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర..
టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) వెనక బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) ఉన్నాయన్నారు సీఎం జగన్మోహన్రెడ్డి(CM Jagan Mohan Reddy). ఒకరు ప్రత్యక్షంగా మరొకరు పరోక్షంగా మద్దతిస్తున్నాయని విమర్శించారు. ఒక్క జగన్ మీదకు బాబు, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్ ఎగబడుతున్నారని మండిపడ్డారు. ఇంత …
- Andhra PradeshLatest NewsMain NewsPoliticalVishakapattanam
అన్నవరం వారపు సంతలో జోరుగా ఎన్నికల ప్రచారం..
చింతపల్లి మండలం అన్నవరం వారపు సంతలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వర రాజు (Matsyarasa Visveswara Raju) వారపు సంతలో జోరుగా ప్రచారం చేశారు. మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనంగా స్వాగతం పలికి విశ్వేశ్వర రాజు …