ప్రభుత్వ వైద్యుల అనధికారిక సెలవులపై ఏపీ ప్రభుత్వ ఆగ్రహం..

ప్రభుత్వ వైద్యుల అనధికారిక సెలవులపై ఏపీ ప్రభుత్వ ఆగ్రహం

Advertisements

<p>ప్రభుత్వ వైద్యుల అనధికారిక సెలవులపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌ అయింది&period; 51 మంది బోధనాసుపత్రుల వైద్యులకు ఉద్వాసన పలుకుతూ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ఆదేశాలు జారీ చేశారు&period; వీరిలో 8 మంది అసోసియేట్‌&comma; 41 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు&comma; ఇద్దరు ట్యూటర్లు ఉన్నారు&period; మరో 33 మంది వైద్యులకు ఛార్జి మెమోలు జారీ చేశారు&period; త్వరలో మరో ముగ్గురు ప్రొఫెసర్లపైనా చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యకుమార్‌ తెలిపారు&period; వైద్యుల బాధ్యతారాహిత్యాన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు&period; ఏడాదిగా విధులకు దూరంగా ఉన్నవారిని రాజీనామా చేసినట్టుగా భావించి చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు&period; అయితే&comma; సంజాయిషీ నోటీసులు జారీ చేసి&comma; తగిన సమయం ఇచ్చినా స్పందన లేకపోవడంతో 51 మంది వైద్యులను విధుల నుంచి తప్పించినట్టు ప్రభుత్వం తెలిపింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.