Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra PradeshNeloore తలుపురుపాడులో దారుణం..!

తలుపురుపాడులో దారుణం..!

by Satya
Atrocious

నెల్లూరు జిల్లా, సంగం మండలం తలుపురు పాడు గ్రామంలో దారుణ హత్య చోటుచేసుకుంది. ఆన్సర్ భాషా అనే వ్యక్తి బంగారు నగలు కోసం వృద్ధురాలు మస్తాన్ బీని గొంతు నులిమి హత్య చేశాడు. భర్త మస్తాన్ కి మద్యం తాపించి ఈ దారుణాని ఒడిగట్టాడు. తరువాత ఆన్సర్ ఇంట్లోకి వెళ్లి మస్తాన్ బి నిద్రపోతుండగా ముఖం పైన దిండితో నొక్కి అతి దారుణంగా హత్య చేసి ఇందులోని నగలు మొత్తం ఎత్తుకెళ్లిపోయాడు. సాధారణంగా అనుకున్న కుటుంబ సభ్యులు బంధువులు మస్తాన్ బిని దహన సంస్కారాలు చేసేసారు. అయితే భర్త ఫిర్యాదుతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇవాళ అన్సర్ పైన అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆన్సర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వృద్ధురాలిది హత్యగానే నిర్ధారించి విచారణ చేపడుతున్నారు.

Advertisements

You may also like

Our Visitor

013933
Total views : 78514

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.