నెల్లూరులో ప్రారంభం కానున్న బస్సు యాత్ర..

Bus Yatra

Advertisements

&NewLine;<p>నెల్లూరు జిల్లాలో ఈరోజు సామాజిక సాధికారిక బస్సు యాత్ర ప్రారంభం కానుంది&period; కోవూరు నియోజకవర్గంలోని నార్త్ రాజపాలెంలో జరిగే బస్సు యాత్ర కోసం పెద్ద ఎత్తన జనసమీకరణ చేస్తున్నారు&period; ఈ సమావేశానికి నియోజకవర్గం నుంచి సుమారు 15 వేల మంది హాజరవుతారని భావిస్తున్నారు&period; దీంతో రాజుపాలెం సెంటర్ మొత్తం వైఎస్సార్ సిపి ఫ్లెక్సీలతో నీలిమయమైంది&period; ఈ కార్యక్రమానికి మంత్రి కాకాణి&comma; ఎంపీలు విజయసాయిరెడ్డి&comma; బీద మస్తాన్ రావు&comma; వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి&comma; ఆదాల ప్రభాకర్ రెడ్డి&comma; ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర&comma; ఎమ్మెల్యేలు&comma; మీడియా అడ్వయిజర్ సినీ నటుడు అలీ హాజరుకానున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.

కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం.

‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి. వి. వినాయక్.