ఏపీలో 3 రోజుల పాటు సీఈసీ బృందం పర్యటన..

election commission

Advertisements

&NewLine;<p>అమరావతి&comma; ఏపీలో మూడు రోజుల పాటు సీఈసీ బృందం పర్యటన&period; రేపు విజయవాడకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్&comma; ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే&comma; అరుణ్ గోయల్&period; 9న రాజకీయ పార్టీలతో సమావేశం కానున్న సీఈసీ బృందం&period; అనంతరం ఓటర్ల జాబితాలో తప్పిదాలు&comma; ఫిర్యాదులపై సీఈసీ సమీక్ష&period; 10న ఎన్నికల సన్నద్ధతపై ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ప్రజెంటేషన్&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామంలో విషాదం.

గుజరాత్ టైటాన్స్‌ ఆటగాళ్లకు తప్పిన ప్రమాదం.

ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూత.