విహారయాత్రకు వెళ్లే బోట్లు తనిఖీ…

Check out the cruise boats

Advertisements

&NewLine;<p>అల్లూరి జిల్లా దేవిపట్నం మండలం లో ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం పోచమ్మ గండి ఆలయ సమీపంలో ఉన్న పర్యాటక బోటింగ్ పాయింటును రంపచోడవరం సి&period;ఐ వాసా వెంకటేశ్వరరావు&comma; ఎస్సై నాగార్జున పరిశీలించారు&period; అనంతరం పాపికొండలు విహారయాత్రకు వెళ్లే బోట్లలో తనిఖీలు నిర్వహించారు&period; అవుట్ పోలీస్ స్టేషన్ చెక్ పోస్ట్ ను పరిశీలించారు&period; ఈ సందర్భంగా రంపచోడవరం సిఐ మాట్లాడుతూ పర్యాటకులు తీసుకోవలసిన జాగ్రత్తలు&comma; పర్యాటకులకు వివరించారు&period; బోట్ సిబ్బందికి&comma; యాజమాన్యానికి కూడా నియమ&comma; నిబంధనలు సక్రమంగా పాటించాలని లేని యెడల శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని ఆదేశించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..