డయేరియా బారిన పడిన కూలీల పిల్లలు…

Children of laborers affected by diarrhea

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లాలో వలస కూలీల పిల్లలు డయేరియా బారిన పడ్డారు&period; అచ్చంపేట మండలం పెదపాలెం గ్రామానికి 50 మంది కూలీల కుటుంబాలు వలస వచ్చాయి&period; కర్ణాటక రాష్ర్టం నుంచి మిర్చి కోతల నిమిత్తం వారంతా అక్కడకు వచ్చారు&period; కలుషితమైన నీరు తాగడంతో ఆరుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు&period; ప్రస్తుతం వారంతా సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు&period; ఆ చిన్నారుల పరిస్థతి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్‍తో మోదీ భేటీ …

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..

గన్నవరం హైవేపై ‘సేల్స్ టాక్స్’ హల్‌చల్..