కాంగ్రెస్ విజయభేరి యాత్ర

Congress Vijayabheri Yatra

Advertisements

&NewLine;<p>రేవంత్ రెడ్డి స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయభేరి యాత్రలో పాల్గొన్నారు&period; కేసీఆర్ సీఎం&comma; రాజయ్య ఎమ్మెల్యే అయ్యాక ఆడబిడ్డలకు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేని పరిస్థితిపై మండిపడ్డారు&period; ఈ పదేళ్లలో వారు సరిగ్గా పాలన అందిస్తే&comma; ఇచ్చిన హామీలు అమలు చేస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేదా&quest; అన్నారు&period; కేసీఆర్ కేబినెట్లో మాదిగ సామాజిక వర్గానికి&comma; మహిళలకు సరైన ప్రాధాన్యత లేదని మండిపడ్డారు&period; కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో నలుగురు మహిళా మంత్రులు ఉంటారన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

దేశీయ స్టాక్‌ మార్కెట్లపై పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం..

తమిళ ఫిల్మిండస్ట్రీలో విషాదం..

ప్రధాని మోడీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం ద‌క్కింది.