ప.గో జిల్లా భీమవరం 36వ వార్డులో దారుణం..

ప.గో జిల్లా భీమవరం 36వ వార్డులో దారుణం

Advertisements

<p>పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఆరేటి నగర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది&period; డ్రైనేజ్ మ్యాన్‌హోల్ శుభ్రం చేస్తున్న సమయంలో విష వాయువు లీక్ కావడంతో కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందారు&period; మరో ఇద్దరు స్పృహ కోల్పోయారు&period;భీమడోలు నుంచి వచ్చిన మొత్తం ఎనిమిది మంది కూలీలు డ్రైనేజ్ పూడిక తీత పనులు చేపట్టారు&period; వీరిలో ముగ్గురు కార్మికులు మ్యాన్‌హోల్‌లోకి దిగారు&period; అకస్మాత్తుగా విష వాయువు వెలువడటంతో వెంకన్న అనే కార్మికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు&period; రాజు&comma; ప్రభాకర్ అనే మరో ఇద్దరు కార్మికులు స్పృహ కోల్పోయారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు సంఘం విఫలం: హెచ్‌ఎంఎస్.

రాఖీ పౌర్ణమికి 5 వేల ప్రత్యేక ఆర్టీసీ బస్సులు.

మైన్స్ అండ్ జియాలజీ అధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.