నిర్మల్ జిల్లా, బాసర ఆర్జీయూకేటీ(Basara RGUKT) బాసర ఆర్జీయూకేటీ లో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. పీయూసీ సెకండియర్ చదువుతున్న విద్యార్థి అర్వింద్, వసతిగృహంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ …
Crime
-
-
సనత్ నగర్ జిహెచ్ఎంసి స్విమ్మింగ్ పూల్(GHMC Swimming Pool) లో పడి బాలుడు మృతి కార్తికేయ అలియాస్ సోను (12) స స్థానిక వశిష్ఠ పాఠశాలలో 5వ తరగతి ఫైనల్ పరీక్షలు రాస్తున్నాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో …
-
కూకట్పల్లి, కూకట్పల్లి(Kukatpally) పోలీస్ స్టేషన్ పరిధి ప్రకాష్ నగర్ లో రమేష్ అనే డెలివరీ బాయ్ ఆత్మహత్య. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నా పోలీసులు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు టవాలతో …
-
Follow us on : Facebook, Instagram, YouTube & Google News రాజంపేట లోని అన్నమాచార్య కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా రీనా మహేన్ అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితి లో మృతి చెందింది. అన్నమాచార్య కాలేజీ బాలికల హాస్టల్ లో ఫ్యాన్ …
-
సంగారెడ్డి జిల్లా సదాశివ పేట పట్టణం లో బి ఫార్మసీ చదువుతున్న విద్యార్థిని శివాని 17, ఆత్మహత్య చేసుకున్న సంఘటన సదాశివపేట పట్టణములో చోటుచేసుకుంది. సదాశివపేట మండలంలోని అరూర్ గ్రామానికి చెందిన మన్నే అశోక్ పిల్లల చదువు కోసం …
-
ప్రేమ పేరుతో విద్యార్థిని బ్లాక్ మెయిల్(Blackmail) చేసి, ఆ తర్వాత్ రేప్ చేసేందుకు ప్రయత్నించిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు చిత్తూరు జిల్లా(Chittoor District) పలమనేరు పోలీసులు. గంగవరం మండలానికి చెందిన విద్యార్థి ఒక ప్రవేట్ ఇంజనీరింగ్ కాలేజ్(College …
-
కడప జిల్లా, ఇడుపులపాయ త్రిబుల్ ఐటీ లో విషాదం | IIIT Student Suicide ఇడుపులపాయ త్రిబుల్ ఐటీ లో విషాదం. ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న సురేఖ అనే అమ్మాయి హాస్టల్ బిల్డింగ్ పై నుంచి దూకి …
-
బంగారం కోసం మహిళను నమ్మించి ఇంటికి తీసుకెళ్లి హత్య చేసి, ఆ తర్వాత ఆనవాళ్లు కనపడకుండా పెట్రోల్ పోసి తగులబెట్టిన కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నారాజపాలెం దిన్నె గ్రామానికి చెందిన …
-
పోలీసు క్యాంప్ పై మావోయిస్టుల దాడి | MAOIST VS POLICE వరంగల్, చత్తీస్ ఘడ్ బీజాపూర్ జిల్లాలోని చుట్వాహి లోని పోలీసు క్యాంప్ పై మావోయిస్టుల దాడి. పోలీస్ క్యాంప్ పై బాంబులు వర్షం కురిపిస్తున్న మావోయిస్టులు.. …
-
జనగామ జిల్లాలో దారుణం | Janagama Murder మనవడి చేతిలో నానమ్మ మృతి చెందిన ఘటన జాఫర్ ఘడ్(Jafargarh) మండలం ఉప్పుగల్ గ్రామంలో జరిగింది. ఇదే గ్రామానికి చెందిన మామిడ్ల ఎల్లమ్మ 65 అనే వృద్ధురాలు కొడుకు సమ్మయ్య …