ఆటో డ్రైవర్ల కి ఉపాధి కల్పించాలని డిమాండ్

Auto drivers

Advertisements

&NewLine;<p>హైదరాబాద్ లోని ప్రజా భవన్ లో ప్రజావాణి కార్యక్రమం కొనసాగింది&period; అర్జీలు సమర్పించేందుకు ప్రజలు భారీగా తరలి వచ్చారు&period; ముఖ్యంగా భూ వివాదాలు&comma; పించన్లకు సంబంధించిన సమస్యలపై అధికారులకు వినతులు ఇచ్చేందుకు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు&period; మధ్యాహ్నం ఒంటిగంట వరకు దరఖాస్తుల స్వీకరించారు&period; మహాలక్ష్మి పథకాన్ని సవరించి ఆటో డ్రైవర్ల కి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.