Devotional

చిలుకూరి బాలాజీ దేవాలయం

<p>కొత్తగా హైదరాబాద్ వచ్చిన వాళ్లందరూ చూడాలనుకునే ప్రముఖ పుణ్యక్షేత్రం చిలుకూరు బాలాజీ టెంపుల్&period; తెలంగాణ తిరుమలగా ప్రత్యేక గుర్తింపు ఉన్న à°ˆ ఆలయాన్ని దర్శించుకుని మనసులో స్వామివారిని కోరికలు కోరుకుంటే కచ్చితంగా నెరవేరుతాయని భక్తుల నమ్మకం&period; అందుకే ప్రతి రోజూ వేలాది…

Read more

భ్రమరాంబిక దేవికి భక్తుడి భారీ బంగారం విరాళం

<p>నంద్యాల జిల్లాలోని శ్రీశైలం భ్రమరాంబ దేవికి సుమారు 5లక్షల 45వేల విలువ చేసే బంగారు&comma;వెండి పుష్పాలు విరాళంగా వచ్చాయి&period; హైదరాబాద్‌కు చెందిన మురళి అనే భక్తుడు తన మొక్కుతీర్చుకున్నారు&period; కోరుకున్నట్లుగా తనకు మంచి జరిగినందుకు భ్రమరాంబ దేవికి బంగారు&comma; వెండి పుష్పాలు…

Read more

గుడిమల్లం శివాలయం

<p>పూర్వం పరశురాముడు తన తండ్రి ఆజ్ఞమేరకు తల్లినే సంహరిస్తాడు&period; అయితే తీవ్ర బాధతో కుంగిపోతున్న పరశురాముడు తిరిగి తన తండ్రి ఇచ్చిన వరంతో తల్లిని బ్రతికించుకుంటాడు&period; కానీ తల్లిని చంపినందుకు తీవ్ర అవమానభారంతో బాధపడుతూ ప్రాయశ్చితం చేయడంకోసం ఋషులు దగ్గరకు వెళతాడు&period;…

Read more

యాదాద్రి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి

<p>ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి తరలివచ్చే భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వం నిర్ణయించింది&period; భక్తులకు మరిన్ని మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదికను రూపొందించేందుకు సమాయత్తం అవుతోంది&period; కొన్ని సౌకర్యాల విషయంలో భక్తుల నుంచి భిన్నాభిప్రాయాలు…

Read more

ఈ ఆలయం ముందు తాజ్ మహల్ కూడా తక్కువే..!

<p>ఆసియా ఖండంలో అంత్యంత ఎత్తైన అద్భుతమైన శివాలయం&period; నిర్మాణానికే 39 ఏళ్లు పట్టిందట&period; à°ˆ మందిరం శిల్పకళా నైపుణ్యం ముందు తాజ్ మహల్ కూడా పనికిరాదంటారంతా à°† విశేషాలు చూద్దాం&period; హిమాచల్ ప్రదేశ్ సోలాన్ జిల్లా జటోలి టౌన్ లో ఉన్న…

Read more

శోభయమానంగా స్వామివారి స్వర్ణపుష్పార్చన

<p>ఆలయ వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో శాస్త్రోక్తముగా శ్రీ స్వామివారికి 108 బంగారు సంపెంగలతో శోభాయ మానంగా స్వర్ణపుష్పార్చన జరిపించినట్లు ఈవో శ్రీనివాసమూర్తి తెలియజేశారు&period; ఉదయం స్వామివారికి స్వర్ణపుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వర్ణపుష్పార్చన అత్యంత వైభవంగా&comma; సింహాచల పుణ్య క్షేత్రములో…

Read more

తొండం లేని వినాయకుడి ఆలయం

<p>భారత దేశంలో తొండం లేని వినాయకుడి ఆలయం ఆరావళి పర్వతం మీద ఉంది&period; 18à°µ శతాబ్దంలో రాజస్థాన్‌లోని జైపూర్ స్థాపన కోసం సవాయి జై సింగ్ గుజరాత్ నుంచి పండితులను ఇక్కడికి పిలిపించి ఆలయాన్ని స్థాపించారు&period; వినాయకుడి ఆశీర్వాదం జైపూర్‌పై ఉండేలా…

Read more

అంజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు…

<p>జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు&period; మేడారం జాతర సమీపిస్తున్న నేపథ్యంలో… దీనికి తోడు శనివారం కావటంతో రాష్ర్ట నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావటంతో వేకువజాము నుండి ఆలయం కిక్కిరిసిపోయింది&period; క్యూలైన్లు నిండి వెలుపల…

Read more

ఆలయ అర్చకుల, ట్రస్ట్ పాలకుల మధ్య వివాదం…

<p>పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం శ్రీ ఆదికేశవ ఎంబర్ మన్నారు ఆలయ అర్చకులకు&comma; ట్రస్ట్ పాలకులకు మధ్య వివాదం చోటు చేసుకుంది&period; దేవస్థానంలో అర్చకత్వం చేసే à°’à°• అర్చకుడు ఆలస్యంగా విధులకు హాజరు అయ్యాడు&period; దీంతో దేవస్థానం చైర్మన్ ఆయనకు నోటీసులు ఇచ్చి…

Read more

బృహదీశ్వరాలయం

<p>ఇక్కడ కొలువై వున్న బృహదీస్వర స్వామి&comma; పెదనాయికి అమ్మవారి దర్శనం పెద్ద వరంగా భావిస్తారు భక్తులు&period; à°ˆ ఆలయంలో శిల్ప à°•à°³ అద్బుతం&period; దీనిని చోళ రాజు రాజ రాజ చోళుడు నిర్మించాడు&period; బృహదీశ్వర ప్రాచీన హిందూ దేవాలయం&period; ఇది తమిళనాడు…

Read more