Saturday, May 2, 2026
News Navigation
Saturday, May 2, 2026
News Navigation

Breaking

>
Saturday, May 2, 2026
Home Andhra Pradesh ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల ధర్నా…

ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల ధర్నా…

by Prakash
Dharna of trade unions under the auspices of AP JAC...

ఏ.పీ. జెఎసి రాష్ట్ర సంఘం కార్యాచరణలో భాగంగా ప్రకాశం జిల్లా మార్కాపురం తాలూకా యూనిట్ ఏ.పీ. జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాలు ఎన్జీవో హోం లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షులు మాట్లాడుతూ 12 వ పిఆర్సి బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఐ.ఆర్(iR) ను వెంటనే ప్రకటించాలని, సిపిఎస్ ను వెంటనే అమలు చేయాలని ధర్నా లో డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులు ర్యాలీగా బయలుదేరి సబ్ కలెక్టర్ కార్యాలయంకు వెళ్లి నిరసన తెలిపి అనంతరం సబ్ కలెక్టర్ రాహుల్ మీనాను కలిసి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమం లో ఏ.పీ.జేఏసీ అధ్యక్షులు మార్కాపురం తాలూకా యూనిట్ ఉద్యోగ సంఘాల నాయకులు, పలు శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

009410
Total views : 62319

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.