Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Telangana విద్యార్థి అదృశ్యం కలకలం

విద్యార్థి అదృశ్యం కలకలం

by Satya
Missing

హైదరాబాద్ లోని హయత్ నగర్ నేతాజీ నగర్ లో విద్యార్థి అదృశ్యం కలకలం రేపింది. 8వ తరగతి చదువుతున్న విద్యార్థి సాయి సంజయ్ అకస్మాత్తుగా మిస్సయ్యాడు. మధ్యాహ్నం 3గంటలకు ఇంటి నుండి వెళ్లిన విద్యార్థి సాయి సంజయ్ తిరిగి రాలేదు. హోమ్ వర్క్ చేయలేదని సంజయ్ తల్లిదండ్రులు మందలించారు. ఇంట్లోంచి బయటకు వెళ్లిన సాయి సంజయ్ రాత్రి అయిన ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాలను చెక్ చేస్తున్నారు.

Advertisements

You may also like

Our Visitor

039232
Total views : 194896

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: