ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు….

Draksharama Bhimeswara Swamy temple.

Advertisements

&NewLine;<p>సుబ్రహ్మణ్య షష్టి పురస్కరించుకుని ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు&period; శ్రీ మాణిక్యాంబ అమ్మ వారిని&comma; శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు&period; ఆలయ ప్రాంగణంలో గల శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు&comma; అభిషేకాలు నిర్వహించారు&period; పువ్వు&comma;పడగలు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు&period; తెల్లవారుజామునుంచి భక్తులు ఇక్కడకు చేరుకోవడంతో క్యూలైన్లు అన్నీ బారులు తీరాయి&period; భక్తులు రద్దీకి తగ్గట్టుగా దేవాదాయ&comma;ధర్మాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు…<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శబరిమలలో తెలుగు భక్తుల తీవ్ర ఇబ్బందులు.

విశాఖ జిల్లా కొత్త గాజువాకలో శ్రీ సత్తెమ్మతల్లి పంగడ మహోత్సవాలు.

ప.గో.జిల్లా భీమవరంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం.