305
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గురుకుల పాఠశాలలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తుండగా ఒక్కసారి మంటలు చెలరేగడం తో భయాందోళనకు గురయ్యారు. పాఠశాల ప్రాంగణం ఆవరణలో చిత్తు పేపర్ల కు నిప్పు పెట్టడం తో హాస్టల్ ఆవరణలో ఉన్న గడ్డి, చెట్లు అంటుకొని భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సంఘటన స్థలానికి ఫైర్ ఇంజన్ సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: మిర్చి రైతుల ఆవేదన..
తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్
తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర …
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బోరు గుంతలో …
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ …
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 78944