రెండు ఆటోలు ఢీకొని ఐదుగురికి గాయాలు

Five injured in two auto collision

Advertisements

&NewLine;<p>నిర్మల్ జిల్లా బైంసా మండలం దేగాం గ్రామ సమీపంలో రెండు ఆటోలు ఢీకొని ఐదుగురికి గాయాలయ్యాయి&period; ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు&period; తనూర్ మండలం జౌల&lpar;బి&rpar; గ్రామానికి చెందిన పలువురు&period; భైంసా మండలంలోని సుంక్లి గ్రామానికి అంతక్రియలకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ.

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.