రెండు ఆటోలు ఢీకొని ఐదుగురికి గాయాలు

Five injured in two auto collision

Advertisements

&NewLine;<p>నిర్మల్ జిల్లా బైంసా మండలం దేగాం గ్రామ సమీపంలో రెండు ఆటోలు ఢీకొని ఐదుగురికి గాయాలయ్యాయి&period; ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు&period; తనూర్ మండలం జౌల&lpar;బి&rpar; గ్రామానికి చెందిన పలువురు&period; భైంసా మండలంలోని సుంక్లి గ్రామానికి అంతక్రియలకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..