తిరునాళ్లలో ఫ్లెక్సీల రచ్చ..

TDP Vs YCP

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లాలో వైసిపి &&num;8211&semi; టిడిపి నాయకుల మధ్య ఫ్లెక్సీల రగడ జరిగింది&period; గురజాల పట్టణంలో శ్రీ పాతపాటమ్మ అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా టిడిపి &&num;8211&semi; జనసేన పార్టీలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి&period; తిరునాళ్లలో పార్టీల ఫ్లెక్సీలను తొలగించాలని వైసిపి నేతలు డిమాండ్ చేశారు&period; అయితే టిడిపి &&num;8211&semi; జనసేన పార్టీలు ఫ్లెక్సీలు తొలగించలేదు&period; ఈ నేపథ్యంలో అర్దరాత్రి సమయంలో వైసీపీ &&num;8211&semi; టిడిపి నాయకులకు మధ్య ఘర్షణ జరిగింది&period; వైసిపి నాయకులకు మున్సిపల్ మరియు పోలీస్ అధికారులు వత్తాసు పలికి ఫ్లెక్సీలను తీయించి వేయడంతో తెలుగుదేశం &&num;8211&semi; జనసేన పార్టీలు వాగ్వాదానికి దిగారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.