Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Devotional ఈ రోజు స్వామివారిని దర్శించుకుంటే కోటి పుణ్యాలకు సాటి..

ఈ రోజు స్వామివారిని దర్శించుకుంటే కోటి పుణ్యాలకు సాటి..

by Prakash
Darshan of Dakshina Dwara Swami

మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. ఇదే రోజు శ్రీకృష్ణుడు అర్జునికి మహాభారత యుద్ధంలో ఉపదేశించాడని భక్తుల విశ్వాసం ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని వరంగల్ నగరంలోని బట్టల బజార్ లోని ప్రముఖ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఈ రోజు స్వామివారిని దర్శించుకుంటే కోటి పుణ్యాలకు సాటి అని భక్తుల ప్రగాఢ నమ్మకం అందుకని ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి స్వామివారిని దర్శించుకుంటారు. బట్టల బజార్ లోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం 4 గంటల నుండి భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. ప్రత్యేక పూజలు అనంతరం దక్షిణ ద్వార స్వామివారి దర్శనం భక్తులకు కల్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు.

Advertisements

You may also like

Our Visitor

009371
Total views : 62089

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.