ఎల్ఐసి ఉద్యోగుల నిరసన..!

LIC

Advertisements

&NewLine;<p>తమ న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలని కోరుతూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్ఐసి కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఎల్ఐసి ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు&period; సంవత్సర కాలానికి పైగా తమ డిమాండ్ లను పరిష్కరించాలని కోరుతున్న మేనేజ్మెంట్ పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు&period; దేశవ్యాప్తంగా ఉన్న ఎల్ఐసి ఉద్యోగులమంత ఓకే యూనియన్ గా ఏర్పడి తమ హక్కుల సాధన కోసం నిరసనలు తెలుపుతున్నామన్నారు&period; తాము కష్టపడి పని చేస్తే వచ్చే జీతాల పరంగానే తమకు చెల్లింపులు జరుపాలని కోరుతున్నామని&comma; తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.