ఎల్ఐసి ఉద్యోగుల నిరసన..!

LIC

Advertisements

&NewLine;<p>తమ న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలని కోరుతూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్ఐసి కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఎల్ఐసి ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు&period; సంవత్సర కాలానికి పైగా తమ డిమాండ్ లను పరిష్కరించాలని కోరుతున్న మేనేజ్మెంట్ పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు&period; దేశవ్యాప్తంగా ఉన్న ఎల్ఐసి ఉద్యోగులమంత ఓకే యూనియన్ గా ఏర్పడి తమ హక్కుల సాధన కోసం నిరసనలు తెలుపుతున్నామన్నారు&period; తాము కష్టపడి పని చేస్తే వచ్చే జీతాల పరంగానే తమకు చెల్లింపులు జరుపాలని కోరుతున్నామని&comma; తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మెక్సికోలో దుండగుడి కాల్పులు..

US నేవీకి చెందిన రెండు మిలటరీ ఫైటర్ జెట్స్ ఢీ..

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 38కి పెంచుతూ రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆర్డినెన్స్‌ జారీ చేశారు.