పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నం..

Suicide attempt

Advertisements

&NewLine;<p>బాపట్ల మండలం భర్తీపూడి గ్రామానికి చెందిన కగ్గా శ్రీనివాసరావు అనే వ్యక్తి ధాన్యం వ్యాపారం చేస్తూ తను కొన్న ధాన్యం నెల్లూరుకు చెందిన వ్యాపారులకి అమ్మిన&comma; వారు డబ్బులు ఇవ్వటం లేదని వారిపై ఫిర్యాదు చేయటానికి వచ్చి పోలీస్ స్టేషన్లో అధికారులు అందుబాటులో లేకపోయేసరికి బయట పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం &comma;పరిస్థితి విషమం &period; బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…

అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…

జీటీ ఉత్కంఠభరిత విజయం – తేవాటియా శాంతమైన ముగింపు, గిల్-బట్లర్ ధాటికి ఆర్సీబీ పరాభవం..