పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నం..

Suicide attempt

Advertisements

&NewLine;<p>బాపట్ల మండలం భర్తీపూడి గ్రామానికి చెందిన కగ్గా శ్రీనివాసరావు అనే వ్యక్తి ధాన్యం వ్యాపారం చేస్తూ తను కొన్న ధాన్యం నెల్లూరుకు చెందిన వ్యాపారులకి అమ్మిన&comma; వారు డబ్బులు ఇవ్వటం లేదని వారిపై ఫిర్యాదు చేయటానికి వచ్చి పోలీస్ స్టేషన్లో అధికారులు అందుబాటులో లేకపోయేసరికి బయట పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం &comma;పరిస్థితి విషమం &period; బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..