విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి….

electric shock

Advertisements

&NewLine;<p>బేస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామానికి చెందిన పత్తిరెడ్డి నాగార్జునరెడ్డి &lpar;27&rpar; తన పొలానికి నీరు కట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు&period; మృతుడు నాగార్జున వాలంటీర్ గా విధులు నిర్వహిస్తునట్లు గ్రామస్తులు తెలిపారు&period; సమాచారం అందుకున్న బేస్తవారిపేట ఎస్సై బి నరసింహారావు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..

క్లాసెన్ మేజిక్, కిషన్ స్థిరతతో SRH ఘన విజయం..

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం..