సింగరేణి లో ప్రారంభమైన మైన్స్ రెస్క్యూ పోటీలు..

Shyam Mishra

Advertisements

&NewLine;<p>పెద్దపల్లి జిల్లా గోదావరిఖని యైటింక్లైయిన్ కాలనీ లోని సింగరేణి మైన్స్ రెస్క్యూ ప్రదాన కార్యాలయంలో 52 వ ఆలిండియా మైన్స్ రెస్క్యూ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి&period; నేటి నుండి ఐదు రోజుల పాటు నిర్వహించనున్న ఈ పోటీలను భారత బొగ్గుగనుల భద్రతా విభాగం అదికారి శ్యామ్ మిశ్రా ముఖ్య అతిధిగా హాజరై ప్రారంబించారు&period; పోటీలలో దేశంలోని కోల్ మైన్స్ కు చెందిన 16 జట్లు&comma; మెటల్ మైన్స్ కు చెందిన 9 జట్లు పాల్గొంటున్నాయి&period; ఈ సందర్భంగా డిఎంఎస్ శ్యామ్ మిశ్ర మాట్లాడుతూ దేశంలోని అన్ని కోల్ మైన్స్&comma; మెటల్ మైన్స్ కు చెందిన రెస్క్యూ బృందాలు ఈ పోటీలో పాల్గొంటున్నాయని తెలిపారు&period; ప్రమాద సమయంలో అప్రమత్తత కోసం ఏటా దేశంలోని ఒక సంస్థలో ఆలిండియా రెస్యూ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు&period; ఈ సంవత్సరం హిందుస్థాన్ జింక్ సంస్థ నుంచి మహిళా జట్టు పాల్గొంటున్నట్లు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..